ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి

ABN, First Publish Date - 2022-07-05T07:34:07+05:30

బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సోమవారం సందర్శించారు.

అమ్మవారిని దర్శించుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, జూలై, 4 : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సోమవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య ఆమె ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు గోదావరి తీరంలోని శివాల యాన్ని సందర్శించారు. బాసర చరిత్ర గురించి పండితులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి పండితులు ఆశీర్వదించారు. 

Updated Date - 2022-07-05T07:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising