ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-01-21T04:03:43+05:30

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడు దల చేయాలని బీసీ విద్యా ర్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ డి మాండ్‌ చేశారు. గురువా రం చార్వాక హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంజనీ రింగ్‌, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.

మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం నాయకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జనవరి 20: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడు దల చేయాలని బీసీ విద్యా ర్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ డి మాండ్‌ చేశారు. గురువా రం చార్వాక హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంజనీ రింగ్‌, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. పెరి గిన ధరలకు అనుగుణంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ గురుకుల హాస్టల్‌లకు సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో నాయకులు రాజేష్‌, ప్రదీప్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising