ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం

ABN, First Publish Date - 2022-07-02T04:12:10+05:30

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుం దని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం ధర్మారావుపేటలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు.

ధర్మారావుపేట రచ్చబండలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాసిపేట, జూలై 1: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుం దని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం ధర్మారావుపేటలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను నాయకులు, కార్యకర్తలు రైతుల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగిలి రమేష్‌తోపాటు 50 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, నాయకులు తిరుపతి, ఎంపీటీసీలు మల్లేష్‌, మడావి భీంరావు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising