ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ABN, First Publish Date - 2022-07-04T03:48:52+05:30

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు ఓ చానల్‌, దినపత్రిక తప్పుడు ప్రచారం చేసిందని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తె సహిం చేది లేదని జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనకయాద వ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌కమిటీ డైరెక్టర్‌ ఇంతీయాజ్‌లాల, కెరమెరి ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపదబాయి, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు హెచ్చరించారు.

మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనూరు/కెరమెరి, జూలై 3: జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు ఓ చానల్‌, దినపత్రిక తప్పుడు ప్రచారం చేసిందని, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తె సహిం చేది లేదని జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనకయాద వ్‌రావ్‌, రాష్ట్ర హజ్‌కమిటీ డైరెక్టర్‌ ఇంతీయాజ్‌లాల, కెరమెరి ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ ధ్రుపదబాయి, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు హెచ్చరించారు. జైనూరు, కెరమెరి మండల కేంద్రా ల్లోఆదివారం వారు వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలే కర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎలాంటి ఆధా రాలు లేకుండా అసత్యప్రచారం చేయడం తగదన్నారు. అనంతరం స్థానిక పోలీసుస్టేషనులో ఆ పత్రికపై ఫిర్యాదు చేశారు.

తిర్యాణి: మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌కోవలక్ష్మి పార్టీమారుతున్నట్లు ఓ టీవీచానల్‌ (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికాదు)లో ప్రసారమైన కథనా లను వ్యతిరేకిస్తూ సదరు టీవీచానల్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం ఫిర్యాదుచేసినట్లు పేర్కొన్నారు. నాయకులు జగదీష్‌, జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీపీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T03:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising