ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు

ABN, First Publish Date - 2022-09-23T06:36:10+05:30

మండలంలోని మారుమూల గ్రామాలైన అంకెన, రాయదారి గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడు లు నిర్వహించారు.

బెల్లంపానకాన్ని పారబోస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 లీటర్ల గుడుంబా.. 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

పెంబి, సెప్టెంబరు 22 : మండలంలోని మారుమూల గ్రామాలైన అంకెన, రాయదారి గ్రామాల్లో ఎక్సైజ్‌ అధికారులు గురువారం దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ ఎస్సై రాయబారపు రవికుమార్‌ మాట్లాడుతూ... ఆది లాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని, దాడుల్లో 15 లీటర్ల గుడుంబా, 400ల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. బోడ అనూ షబాయి, ధనావత్‌ విజయ, గుగ్లావత్‌ హంజాబాయిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సిబ్బంది ప్రకాష్‌, సాయి, రవీందర్‌, భాస్కర్‌, రాజశేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2022-09-23T06:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising