ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

ABN, First Publish Date - 2022-08-09T03:52:56+05:30

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ ప్రైవే టీకరణ బిల్లును ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకించాలని విద్యుత్‌ ఉద్యోగుల జా యింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మ సత్తిరెడ్డి అన్నారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఛార్జీలు పెరిగి సామా న్యులకు భారమవుతుందన్నారు.

ధర్నా మాట్లాడుతున్న విధ్యుత్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ ప్రైవే టీకరణ బిల్లును ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకించాలని విద్యుత్‌ ఉద్యోగుల జా యింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మ సత్తిరెడ్డి అన్నారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఛార్జీలు పెరిగి సామా న్యులకు భారమవుతుందన్నారు. ఉద్యోగుల ఆందోళన కారణంగా రోజు వారీ పనులు నిర్వహించడంలో ఆటంకం ఏర్పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలు సహకరించాలని కోరారు. కన్వీనర్‌ బాపురెడ్డి, నాయకులు రాజ శేఖర్‌, శరత్‌, కొండయ్య, రాంమూర్తి, రాజన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-09T03:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising