ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
ABN, First Publish Date - 2022-07-03T03:41:52+05:30
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించా లని డిమాండ్ చేస్తూ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం పట్ట ణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
ఆసిఫాబాద్, జూలై 2:ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించా లని డిమాండ్ చేస్తూ రాష్ట్రకమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం పట్ట ణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్చౌక్లోని హైదరా బాద్-నాగ్ పూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు రేగుంట కేశవరావు, రజీహైదర్, నాగరాజు, మహేష్, వెంకన్న,అంజన్న, యశోద పాల్గొన్నారు.
Updated Date - 2022-07-03T03:41:52+05:30 IST