ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2022-11-02T22:13:01+05:30

గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సావాల సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ తిరుపతిరెడ్డి సూచించారు.

గూడెంలో ఘాట్‌రోడ్డును పరిశీలిస్తున్న ఏసీపీ తిరుపతిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, నవంబరు 2: గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సావాల సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ తిరుపతిరెడ్డి సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఘాట్‌రోడ్డు, కార్తీక మాస ఉత్సావాల ఏర్పాట్లను బుధవారం ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, సీఐ కరీముల్లాఖాన్‌, ఎస్సై మచ్చ సాంబమూరితో కలిసి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండడంతో ముందస్తుగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నైపథ్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ఏసీపీ తిరుపతిరెడ్డి సత్యదేవుడిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2022-11-02T22:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising