ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2022-05-15T06:35:49+05:30

రామారావు బాగ్‌ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తమకు సంఘ భవనం మంజూరు చేయాలని కోరుతూ శనివారం నాడు మహిళలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతి చేశారు.

మంత్రిని కలిసిన డ్వాక్రా మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రికి మహిళా సంఘం వినతి

నిర్మల్‌ కల్చరల్‌, మే 14 : రామారావు బాగ్‌ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తమకు సంఘ భవనం మంజూరు చేయాలని కోరుతూ శనివారం నాడు మహిళలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతి చేశారు. మంత్రి నివాసంలో 300ల మంది మహిళలు జాబిలమ్మ కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని కోరారు. మంత్రి స్పందించి వెంటనే పది లక్షల రూపాయలు మంజూరు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, కౌన్సిలర్‌ ఏ. రమాదేవి, పూదరి రాజేశ్వర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T06:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising