ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ పథకాలు మోసపూరితం

ABN, First Publish Date - 2022-07-04T04:02:48+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడు తున్న పథకాలు మోసపూరితమని, ఇష్టారీతిన హామీలిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు అన్నారు.

మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు  

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై  3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడు తున్న పథకాలు మోసపూరితమని, ఇష్టారీతిన హామీలిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో పట్టణ మహాసభ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.  రాబోయే కాలంలో ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మిట్టపల్లి పౌలు, చాడ మహేందర్‌రెడ్డి, శంకరయ్య, దేవి పోచన్న, నర్సయ్య, లక్ష్మణ్‌, షఫి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-04T04:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising