ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసి హక్కులను కాలవాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-08-16T03:49:42+05:30

ఆదివాసిల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని తెలంగాణ ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య అన్నారు. కోయపోచగూడ గ్రామాన్ని సోమవారం సీఎంఎం, సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించారు. అటవీ భూములను సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులను అధికారులు వేధించడం సరికాదన్నారు.

కోయపోచగూడలో గిరిజనులతో మాట్లాడుతున్న ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, ఆగస్టు 15: ఆదివాసిల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని తెలంగాణ ప్రజా పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య అన్నారు. కోయపోచగూడ గ్రామాన్ని సోమవారం సీఎంఎం, సీఐటీయూ నాయకులతో కలిసి సందర్శించారు. అటవీ భూములను సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులను అధికారులు వేధించడం సరికాదన్నారు.  జైలుకు వెళ్లి గిరిజన మహిళలతో ఆయ న మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి,  అశోక్‌,  రంజిత్‌కుమార్‌, మండల నాయకులు బుచ్చన్న, రాజేశ్వరీ, అబ్ధుల్లా పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-16T03:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising