ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతంలోనే ఆర్‌వోబీకి కేంద్రం నిధులు : గోడం నగేష్‌

ABN, First Publish Date - 2022-01-23T05:45:47+05:30

తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడే తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాజీ ఎంపీ గోడంనగేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదిలాబాద్‌, జనవరి22 (ఆంధ్రజ్యోతి) : తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడే తాంసి బస్టాండ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాజీ ఎంపీ గోడంనగేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి తీసుకెళ్లగా 2016-17 కేంద్ర బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ జీవోను జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను చొరవ తీసుకోవడం వలనే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులకు ముందడుగు పడిందన్నారు.

Updated Date - 2022-01-23T05:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising