ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీఐని పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2022-05-19T05:08:59+05:30

ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్ధరించాలని జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, మే18: ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్ధరించాలని జైనథ్‌ ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ సామగ్రిని అమ్మకాన్ని నిరసిస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను జైనథ్‌ బస్టాండ్‌ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం సరికాదని, నేటి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి పి.గణేష్‌యాదవ్‌, సర్పంచ్‌ డి.దేవన్న, నాయకులు గడ్డంజగదీశ్‌రెడ్డి, కైపెల్లి రూపేష్‌, మండల టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising