ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఐఎం నాయకుడి ఇంట్లో భోజనం చేసిన అసదుద్దీన్‌ ఓవైసీ

ABN, First Publish Date - 2022-08-26T14:13:27+05:30

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ బోరండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు జాహెద్‌ నివాసానికి గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బోరబండ: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ బోరండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు జాహెద్‌ నివాసానికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరి ఎంపీ అసదుద్దీన్‌కు స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై జాహెద్‌ నివాసంలో భోజనం చేశారు. అక్కడ నుంచిసైట్‌ -3 చేరుకున్న ర్యాలీగా సైట్‌ -3కి చేరుకున్న ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎంఐఎం ఇన్‌చార్జి అన్వర్‌ సాదత్‌, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు మహ్మద్‌ షరీఫ్‌, ఎండీ జానీమియా, వి.నర్సింగ్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-26T14:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising