ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-10-08T03:26:15+05:30

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఈ నెల 9న జరిగే ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌ కోరారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, అక్టోబరు 7: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఈ నెల 9న జరిగే ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌ కోరారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కార్మిక హక్కులను కాలరాయాలని చూస్తోం దని, దీన్ని చూస్తూ ఊరుకోమని తెలిపారు. సభల్లో కార్మికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్‌, శ్రీధర్‌, దాసరి తిరుపతిగౌడ్‌, ప్రశాంత్‌, శంకర్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T03:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising