ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. ఆదివాసీలపై పోలీసుల లాఠీచార్జ్

ABN, First Publish Date - 2022-01-03T20:05:48+05:30

గిరిజన యూనివర్శిటీ కోసం ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్ జిల్లా: గిరిజన యూనివర్శిటీ కోసం ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరిమికొట్టారు. గతంలో ప్రతిపాదించిన గిరిజన యూనివర్శిటీని తక్షణమే ఏర్పాటు చేయాలంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కొమరంభీమ్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్, ఎస్పీల వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.

Updated Date - 2022-01-03T20:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising