విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-06-30T03:43:39+05:30
విద్యా రంగ సమస్యలు పరిష్కరిం చాలని బుధవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీ ల్దార్ మధుకర్కు ఉపాధ్యా యులు వినతిపత్రం అందజే శారు.
వాంకిడి, జూన్ 29: విద్యా రంగ సమస్యలు పరిష్కరిం చాలని బుధవారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీ ల్దార్ మధుకర్కు ఉపాధ్యా యులు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్య దర్శి సోయం ఇందురావ్ మాట్లాడుతూ ఉపా ధ్యాయుల బదిలీ ప్రమోషన్లు, షెడ్యూల్ వెంటనే ప్రకటించాల న్నారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. కార్యక్ర మంలో మండలశాఖ అధ్యక్షుడు జాడికిరణ్, ప్రధానకార్యదర్శి బండేహరీష్, జిల్లా కమిటీసభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెజ్జూరు: విద్యారంగంలో నెలకొన్న సమస్య లను పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం మండలంలో ఆ సంఘం నాయకులు నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
Updated Date - 2022-06-30T03:43:39+05:30 IST