ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-07T09:49:49+05:30

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మాదం తిరుపతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు విషయంలో జేఎన్టీయూ అధికారులు నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-07T09:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising