ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-11T09:44:53+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఈవోకు టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, క్షుద్రపూజలు అంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఈ వ్యాఖ్యలు చేసినందుకు సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ గుర్తయిన కారును పోలిన ఇతర అభ్యర్థుల గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ బుద్ధభవన్‌లోని ఈసీ కార్యాలయంలో సీఈవోను కలిసి వినపతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-10-11T09:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising