ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల సత్తా

ABN, First Publish Date - 2022-09-13T10:19:14+05:30

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు సోమవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో సత్యవతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన గురుకులాల్లో శిక్షణ పొందిన 237 మంది విద్యార్థుల్లో 132 మంది ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. 

Updated Date - 2022-09-13T10:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising