ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న ఢిల్లీలో ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం

ABN, First Publish Date - 2022-02-17T01:43:13+05:30

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 17న ఉ.11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం కానుంది. సమావేశానికి  కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రెటరీ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ నుంచి స్పెషల్‌ సీఎస్‌ కె.రామకృష్ణారావు పాల్గొననున్నారు. ఏపీ నుంచి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్ హాజరుకానున్నారు.  

Updated Date - 2022-02-17T01:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising