ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత అధికారులపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-11-08T00:43:39+05:30

మండలంలోని గట్టుసింగారంలో ఈ నెల 4న విద్యుత ఘాతం కారణంగా ఎద్దు మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డగూడూరు, నవంబరు 7: మండలంలోని గట్టుసింగారంలో ఈ నెల 4న విద్యుత ఘాతం కారణంగా ఎద్దు మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మద్ది మురళికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బాధితుని సోదరుడు వెంకన్న సోమవారం స్ధానిక పోలిసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉద య్‌ కిరాణ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-08T00:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising