ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్‌ చైర్మన్‌, సీఐసహా ఐదుగురిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-04-16T21:54:48+05:30

తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్‌ చైర్మన్‌, సీఐసహా ఐదుగురిపై కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్‌ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌, సీఐ నాగార్జున గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ యాదగిరి సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్ జితేందర్‌ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మ, సంతోష్‌ మృతదేహాలతో బంధువులు ఆందోళనకు దిగారు.

Updated Date - 2022-04-16T21:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising