ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల దొంగలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-12-31T00:43:45+05:30

మండలంలోని చాడ గ్రామ చెరువులో గురువారం అర్ధరాత్రి చేపలు దొంగతనంచేసి ఆటోలో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోటకొండూరు, డిసెంబరు 30: మండలంలోని చాడ గ్రామ చెరువులో గురువారం అర్ధరాత్రి చేపలు దొంగతనంచేసి ఆటోలో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఆర్‌.మధుసుధన తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణం రహమతనగర్‌కు చెందిన గుండు వినోద్‌, మిర్యాలగూడ మండలం యాద్గిర్‌పల్లికి చెందిన జిట్టబోయిన ఎల్లయ్యలు అర్ధరాత్రి ఆటోలో అనుమానాస్పదంగా వెళ్తుండగా పెట్రోలింగ్‌ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆటోలో చేపలు కనబడడంతో పోలీసులు ప్రశ్నించగా, దొంగతనంగా చేపలను పట్టి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. మత్స్య సహకార సంఘం చైర్మన గుర్రం మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులపై గతంలో వలిగొండ మండలం వెల్వెర్తి చెరువులో చేపలు దొంగతనం చేసినందుకు కేసు నమోదై ఉందని తెలిపారు.

Updated Date - 2022-12-31T00:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising