ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6.6 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: గంగుల

ABN, First Publish Date - 2022-07-02T09:39:32+05:30

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.6 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.6 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని  మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఈ యాసంగిలో 50.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి రూ.9,680 కోట్లు చెల్లించామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సేకరించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మినహా వేరే ఏదీ లేదన్నారు. 

Updated Date - 2022-07-02T09:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising