ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోజనం వికటించి 54 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2022-08-21T08:20:41+05:30

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకొన్న తర్వాత అర్ధరాత్రి 40 మంది విద్యార్థినులకు వాంతులు, విరోచనాలయ్యాయి. కడుపు నొప్పితో బాధపడ్డారు. సిబ్బంది వెంటనే వారిని ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం మరో 14 మంది విద్యార్థినులకు వాంతులయ్యాయి.  ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2022-08-21T08:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising