ఈ నెల 30న ఆషాడ బోనాలు ప్రారంభం
ABN, First Publish Date - 2022-06-06T18:16:19+05:30
ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాల ప్రారంభం కానుంది. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి
హైదరాబాద్ : ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాల ప్రారంభం కానుంది. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు, జులై 28న గోల్కొండ బోనాలతో కార్యక్రమం ముగియనుంది.
Updated Date - 2022-06-06T18:16:19+05:30 IST