ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-05-28T20:19:46+05:30

రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి రామాలయం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ : రథాన్ని భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి రామాలయం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలలో భద్రపరుస్తుండగా విద్యుత్ షాక్‌తో కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2022-05-28T20:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising