ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కరెంట్ ఉండగానే తెగిపడ్డ 11కేవీ విద్యుత్ తీగలు

ABN, First Publish Date - 2022-08-16T16:11:57+05:30

జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమం వల్లే విద్యుత్ తీగలు తెగిపడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 

Updated Date - 2022-08-16T16:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising