ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ షాక్‎తో టెన్త్ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-09-01T14:31:28+05:30

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‎తో పదవ తరగతి విద్యార్థి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Sangareddy: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock)‎తో పదవ తరగతి విద్యార్థి (10th class student)మృతి చెందాడు. వినాయక మండపం ఏర్పాటుచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. విద్యార్థి మృతిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. చనిపోయిన విద్యార్థి మెదక్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-09-01T14:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising