ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీ స్టేడియంలో కోహ్లీ వందో టెస్ట్!

ABN, First Publish Date - 2022-02-27T01:32:48+05:30

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అతడి అభిమానులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అతడి అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. మార్చి 4న మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్ కోహ్లీకి వందోది. ఈ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించట్లేదని పీసీఏ సీఈవో దీపక్ శర్మ తెలిపారు. శ్రీలంకతో రెండో టెస్టు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. 


భారత టెస్టు జట్టుకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో కోహ్లీ తన వందో టెస్టు మ్యాచ్ ఆడనుండడం గమనార్హం. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ 50.39 సగటుతో 7,962 పరుగుుల సాధించాడు. అందులో 27 సెంచరీలు ఉన్నాయి. 

Updated Date - 2022-02-27T01:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising