ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేప్‌టౌన్ టెస్ట్.. లంచ్ సమయానికి భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం

ABN, First Publish Date - 2022-01-13T21:48:35+05:30

దక్షిణాఫ్రికాతో జరుగుతున్నమూడో టెస్టులో భారత జట్టు లంచ్ సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్నమూడో టెస్టులో భారత జట్టు లంచ్ సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఫలితంగా 143 పరుగుల ఆధిక్యం లభించింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధ సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ కోహ్లీ నిదానంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంత్ 51, కోహ్లీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు సఫారీ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా ఐదు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్‌కు ఓ వికెట్ దక్కింది.

Updated Date - 2022-01-13T21:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising