ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు వేదికలు అహ్మదాబాద్‌, కోల్‌కతా

ABN, First Publish Date - 2022-01-23T08:32:40+05:30

వచ్చేనెల 6 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ ఆడే వన్డే, టీ20 సిరీస్‌ వేదికల్లో మార్పులను బీసీసీఐ శనివారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చేనెల 6 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ ఆడే వన్డే, టీ20 సిరీస్‌ వేదికల్లో మార్పులను బీసీసీఐ శనివారం ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆతిథ్య భారత్‌, విండీస్‌ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు వరుసగా అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, కటక్‌, విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగాలి. అయితే, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీ్‌సకు వేదికలను ఆరు నుం చి రెండుకే పరిమితం చేసినట్లు బోర్డు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం 3 వన్డే (ఫిబ్రవరి 6, 9, 11)లకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం, 3 టీ20 (ఫిబ్రవరి 16, 18, 20)లకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం ఆతిథ్యమివ్వనున్నాయి. 

Updated Date - 2022-01-23T08:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising