ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సయ్యద్ మోదీ టోర్నీ: సెమీస్‌లో రష్యా క్రీడాకారిణిపై సింధు గెలుపు

ABN, First Publish Date - 2022-01-23T14:31:17+05:30

సయ్యద్ మోదీ టోర్నీ: సెమీస్‌లో రష్యా క్రీడాకారిణిపై సింధు గెలుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో రష్యా క్రీడాకారిణి ఎవ్‌గెనియా కొసెత్సకయాపై సింధు విజయం సాధించింది. ఎవ్‌గెనియాపై తొలి గేమ్‌ను 21-11 తేడాతో సింధు గెలిచింది. తొలిగేమ్ తర్వాత పోరు నుంచి ఎవ్‌గెనియా కొసెత్సకయా వైదొలిగింది. నేడు ఫైనల్‌లో భారత్‌కు చెందిన మాళవికతో సింధు తలపడనుంది.

Updated Date - 2022-01-23T14:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising