ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్ల్ వన్డే: భారత్‌ విజయలక్ష్యం ఎంతంటే?

ABN, First Publish Date - 2022-01-19T23:45:45+05:30

పార్ల్: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్ల్: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డస్సెన్ 129, టెంబా బవుమా 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 



Updated Date - 2022-01-19T23:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising