ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధు, ప్రణయ్‌ నిష్క్రమణ

ABN, First Publish Date - 2022-07-02T10:01:33+05:30

మలేసియా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణ య్‌ క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలేసియా ఓపెన్‌

కౌలాలంపూర్‌ : మలేసియా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణ య్‌ క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించారు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్‌ (తైపీ)తో శుక్రవారం జరిగిన మూడు గేమ్‌ల హోరాహోరీ క్వార్టర్స్‌ పోరులో 21-13, 15-21, 13-21తో ఏడో సీడ్‌ సింధు పరాజయం చవిచూసింది. దాంతో రెండో సీడ్‌ తైజుతో జరిగిన చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడినట్టయింది. మరోవైపు ప్రణయ్‌ 18-21, 16-21తో ఏడవ సీడ్‌ ఆటగాడు జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు.



Updated Date - 2022-07-02T10:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising