ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపిక బృందానికి రజతం ఆర్చరీ

ABN, First Publish Date - 2022-06-27T10:01:26+05:30

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు రజత పతకం దక్కించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రపంచకప్‌

పారిస్‌: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్‌ జట్టు రజత పతకం దక్కించుకుంది. ఫైనల్లో దీపికా కుమారి, అంకితా భకత్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌తో కూడిన భారత త్రయం 1-5తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ చెన్‌-యింగ్‌తో కూడిన చైనీస్‌ తైపీ జట్టు చేతిలో పరాజయంపాలై రజతంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఈసారి భారత్‌ ఓ స్వర్ణం, రెండు రజతాలతో మొత్తం మూడు పతకాలు అందుకుంది. ఇందులో రెండు పతకాలు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే ఉండడం విశేషం. 

Updated Date - 2022-06-27T10:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising