ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీస్‌.. భారత్‌ ‘ఎ’లో తిలక్‌, భరత్‌

ABN, First Publish Date - 2022-08-25T10:18:41+05:30

న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీస్‌.. భారత్‌ ‘ఎ’లో తిలక్‌, భరత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ ‘ఎ’తో సిరీ్‌సకు భారత్‌ ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా గుజరాత్‌ ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ నియమితుడయ్యాడు. అలాగే ఈ జట్టులో తెలుగు క్రికెటర్లు తిలక్‌ వర్మ, కేఎస్‌ భరత్‌లకు కూడా చోటు దక్కింది. ఈ టూర్‌లో భాగంగా నాలుగు రోజుల మ్యాచ్‌లు మూడింటిలో ఇరుజట్లు తలపడనున్నాయి తొలి, మూడు మ్యాచ్‌లు బెంగళూరులో, రెండో పోటీ హుబ్లీలో జరుగుతాయి. ఇక మూడు వన్డే మ్యాచ్‌లకు చెన్నైని వేదికగా ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లకు భారత జట్టును తర్వాత ప్రకటిస్తారు. 


Updated Date - 2022-08-25T10:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising