ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ క్రికెట్‌ బోర్డును ప్రారంభించిన వెంగ్‌సర్కార్‌

ABN, First Publish Date - 2022-09-13T09:05:54+05:30

పాఠశాల స్థాయి నుంచే మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి, వారిని సాన పెట్టేందుకు స్కూల్‌ క్రికెట్‌ బోర్డు (ఐఎ్‌సబీసీ) ఏర్పాటైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పాఠశాల స్థాయి నుంచే మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి, వారిని సాన పెట్టేందుకు స్కూల్‌ క్రికెట్‌ బోర్డు (ఐఎ్‌సబీసీ) ఏర్పాటైంది. సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ బోర్డు ప్రారంభోత్సవంలో దిగ్గజ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వెంగ్‌సర్కార్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులందరికీ ఒక మంచి క్రికెట్‌ వేదికను తీసుకురావడం హర్షణీయమన్నాడు. ఈ బోర్డుకు సీఈఓగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ కార్యదర్శి సునీల్‌ బాబు వ్యవహరించనుండగా, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌గా నియమితులయ్యారు. 

Updated Date - 2022-09-13T09:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising