సెమీఫైనల్లో పుణె
ABN, First Publish Date - 2022-12-06T00:58:54+05:30
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో పుణెరి పల్టన్ జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పట్నా పైరేట్స్తో జరిగిన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో పుణెరి పల్టన్ జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో పుణె 44-30తో విజయం సాధించి సెమీ్సలోకి ప్రవేశించింది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 44-30తో హరియాణా స్టీలర్స్ను ఓడించింది.
Updated Date - 2022-12-06T00:58:59+05:30 IST