ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌పై దురాక్రమణ.. రష్యాతో ప్రపంచకప్ ప్లే ఆఫ్ ఆడబోమన్న పోలండ్

ABN, First Publish Date - 2022-02-26T22:03:03+05:30

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24న మాస్కోలో రష్యాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్సా: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పోలండ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24న మాస్కోలో రష్యాతో జరగాల్సిన ప్రపంచకప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడేది లేదని పోలండ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు పోలిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెజరీ కుల్సెజ్ తెలిపారు.


స్వీడన్, చెక్ ఫెడరేషన్లతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వారి మ్యాచ్‌లోని విజేతలు రష్యాలో (మార్చి 29)న ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు ఫెడరేషన్లు కలిసి గురువారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్లే ఆఫ్స్‌ను రష్యా నుంచి తరలించాలని ఫిపాను డిమాండ్ చేశాయి.  

Updated Date - 2022-02-26T22:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising