ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ అజెండాలో ప్రసంగించనున్న మోదీ

ABN, First Publish Date - 2022-01-18T01:54:47+05:30

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికాసేపట్లో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) దావోస్ అజెండాలో ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది ఈ సదస్సు వర్చువల్‌గా జరుగుతోంది. మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయిల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వోన్ డెర్ లెయెన్, నైజీరియా ఉపాధ్యక్షుడు యెమి ఒసిన్‌బాజో, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్, ప్రపంచ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా తదితరులు ప్రసంగించనున్నారు.  

Updated Date - 2022-01-18T01:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising