ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత పర్యటనకు కివీస్-ఎ నెలాఖరులో మ్యాచ్‌లు

ABN, First Publish Date - 2022-08-17T10:06:52+05:30

దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత భారత్‌-ఎ జట్టు మళ్లీ బరిలోకి దిగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత భారత్‌-ఎ జట్టు మళ్లీ బరిలోకి దిగనుంది. ఈ నెలాఖరులో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌-ఎతో మూడు అనధికార టెస్టులు, మూడు లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో ఒక మ్యాచ్‌ను డే/నైట్‌ (పింక్‌ బాల్‌ టెస్ట్‌)గా నిర్వహించే అవకాశముంది. ఈ సిరీస్‌ తర్వాత ఆస్ట్రేలియాతోనూ భారత్‌-ఎ తలపడనుంది. గతేడాది నవంబరు-డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్‌-ఎ ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడలేదు. కాగా, కివీ్‌సతో సిరీ్‌సకు వచ్చేనెల 8-25 మధ్య జరిగే దులీఫ్‌ ట్రోఫీ మ్యాచ్‌లు అడ్డుతగిలే అవకాశాలున్నాయి. రంజీ ట్రోఫీ ముందు నవంబరు-డిసెంబరులో ఆస్ట్రేలియాతో సిరీ్‌సను నిర్వహించాలని కూడా బీసీసీఐ యత్నిస్తోంది. 

Updated Date - 2022-08-17T10:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising