ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్ విజేత లక్ష్యసేన్‌

ABN, First Publish Date - 2022-01-17T01:16:46+05:30

న్యూఢిల్లీ: షట్లర్ లక్ష్యసేన్‌ ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతగా నిలిచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: షట్లర్ లక్ష్యసేన్‌ ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన కియాన్ ను 24-22, 21-17 స్కోరుతో ఓడించాడు. 30 వేల డాలర్ల ప్రైజ్ మనీ పొందాడు. 





మరోవైపు మెన్స్ డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి మలేషియాకు చెందిన ఆషన్ సెతియావాన్ జోడిని 21- 16, 26- 24తో ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. 



Updated Date - 2022-01-17T01:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising