ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐవోఏ నూతన రాజ్యాంగం ఖరారు పర్యవేక్షకుడిగా జస్టిస్‌ నాగేశ్వరరావు

ABN, First Publish Date - 2022-09-23T09:56:44+05:30

ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) నూతన రాజ్యాంగం, ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనను పర్యవేక్షించడానికి మాజీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) నూతన రాజ్యాంగం, ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనను పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావును సుప్రీం కోర్టు నియమించింది. ఐవోఏ రాజ్యాంగ సవరణకు జస్టిస్‌ నాగేశ్వరరావు సిఫారసులు చేస్తారని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. కాగా.. ఈ నెల 27న జరగనున్న ఐఓసీ సమావేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా, అధ్యక్షుడు అదిల్లే సుమారివాలాను సుప్రీం కోర్టు అనుమతించింది. 

Updated Date - 2022-09-23T09:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising