ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక నుంచి ‘ఇంటా-బయటా’ ఐపీఎల్‌

ABN, First Publish Date - 2022-09-23T09:58:04+05:30

కరోనా కారణంగా 2020 నుంచి ఐపీఎల్‌ను పరిమిత మైదానాల్లోనే నిర్వహిస్తూ వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా 2020 నుంచి ఐపీఎల్‌ను పరిమిత మైదానాల్లోనే నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, చెన్నైలోనే మ్యాచ్‌లు జరిగాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ తమ పాత పద్ధతిలోకి మారనుంది. దీంతో ఎప్పటిలాగే సొంత మైదానం-బయటి మైదానం తరహాలో మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. ఇప్పటికే ఈ విషయమై ఆయా రాష్ట్ర సంఘాలకు సమాచారమందింది. ‘కరోనా ముందు వరకు  ప్రతీ జట్టుకు తమ సొంత మైదానంలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండేది. కానీ గత మూడు సీజన్‌లలో అలా కుదరలేదు. వచ్చే ఏడాది నుంచి యధావిధిగా మ్యాచ్‌లు జరుగుతాయి’ అని దాదా తెలిపాడు.

Updated Date - 2022-09-23T09:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising