భారత సారథి మన్ప్రీత్
ABN, First Publish Date - 2022-01-28T09:19:52+05:30
స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ ప్రొ.హాకీ లీగ్లో తలపడే భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ప్రొ.హాకీ లీగ్కు 20 మందితో జట్టు
న్యూఢిల్లీ: స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ ప్రొ.హాకీ లీగ్లో తలపడే భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సౌతాఫ్రికా, ఫ్రాన్స్లతో వచ్చే నెలలో జరిగే ఈ రెండంచెల లీగ్లో తలపడే 20 మంది సభ్యుల టీమిండియాను గురువారం ప్రకటించారు. డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ వైస్కెప్టెన్గా వ్యవహరిస్తాడు. యువ డ్రాగ్ఫ్లికర్ జుగ్రాజ్ సింగ్, స్ట్రయికర్ అభిషేక్లకు జట్టులో కొత్తగా చోటు కల్పించారు.
Updated Date - 2022-01-28T09:19:52+05:30 IST