ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ మహిళల బాక్సింగ్‌కు భారత్‌ ఆతిథ్యం

ABN, First Publish Date - 2022-11-10T05:45:38+05:30

వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ) చీఫ్‌ అజయ్‌ సింగ్‌, ఐబీఏ అధ్యక్షుడు ఉమర్‌ క్రెమ్లెవ్‌ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఈసారి టోర్నీ ఓవరాల్‌ ప్రైజ్‌మనీని రూ. 19.50 కోట్లకు పెంచారు. స్వర్ణ పతక విజేతకు రూ. 81 లక్షలు దక్కనున్నాయి. ఇక, ఈ మెగా ఈవెంట్‌ భారత్‌లో జరగడం ఇది మూడోసారి. గతంలో 2006, 2018లో ఇక్కడ నిర్వహించారు. అయితే, పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ మాత్రం ఇప్పటిదాకా భారత్‌లో జరగలేదు.

Updated Date - 2022-11-10T05:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising