ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత్ చేరుకున్న భారత యువ జట్టు

ABN, First Publish Date - 2022-02-08T21:39:20+05:30

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత యువ జట్టు ఇంగ్లండ్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత యువ జట్టు ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి దేశానికి ఐదో ప్రపంచకప్ అందించింది. అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్‌లో యశ్ ధుల్ సేన నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజ్ బవా ఐదు వికెట్లు, రవికుమార్ నాలుగు వికెట్లు తీసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించారు. 


ప్రపంచకప్ గెలుచుకున్న భారత యువ జట్టు సుదీర్ఘ ప్రయాణం అనంతరం నేడు బెంగళూరు చేరుకుంది. ఆమ్‌స్టర్‌డామ్, దుబాయ్ మీదుగా ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకున్న జూనియర్ జట్టును బీసీసీఐ సన్మానించనున్న నేపథ్యంలో ఆటగాళ్లంతా తిరిగి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగే అవకాశం ఉంది.  

Updated Date - 2022-02-08T21:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising