ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాణించిన రుతురాజ్, రాయుడు.. టైటాన్స్ ఎదుట ఓ మాదిరి లక్ష్యం

ABN, First Publish Date - 2022-04-18T02:55:06+05:30

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, అంబటి రాయుడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు.


చివర్లో రవీంద్ర జడేజా 12 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులు చేయడంతో స్కోరు 160 పరుగులు దాటింది. రాబిన్ ఉతప్ప 3, మొయిన్ అలీ 1, శివమ్ దూబే 19 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీసుకోగా, షమీ, యశ్ దయాళ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2022-04-18T02:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising